కువైట్ లో పలు కంపెనీలను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
- February 22, 2018కువైట్: కువైట్ లోని గల్ఫ్ స్పిక్,అల్మీర్,MECC కంపెనీలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఏ.పి ప్రభుత్వం చేప్పట్టే స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయిమెంట్ గురించి ఆయా కంపెనీలతో చర్చించారు.కంపెనీల అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఇప్పించి పంపగలమని తెలియజేశారు.ఆయనతో పాటు APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి