'రామలక్ష్మి' సక్కగుంది.. 'రంగా..రంగా'అంటూ సాగే రెండో పాట కూడా
- March 01, 2018
రంగస్థలంలో రామలక్ష్మి ఎంత సక్కగున్నావే రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. మిలియన్లలో వ్యూస్ని సొంతం చేసుకుంది. స్వరాలు సమకూర్చిన చంద్రబోస్కి, పాడిన దేవికి కూడా బోలెడంత పేరు వచ్చేసింది. మరి రెండో పాటను కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేసింది. మార్చి 2 సాయిత్రం 6 గంటలకు 'రంగా.. రంగా.. రంగస్థలానా' అంటూ వచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎంత సక్కగున్నావే పాటను నింగికెగసిన తార శ్రీదేవికి అంకితమిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దేవీశ్రీ రంగా పాటకు సంబంధించిన బైట్ను విడుదల చేశారు. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో పాట కూడా అభిమానుల ఆదరణకు నోచుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి