గీతాంజలి 2 కు రంగం సిద్ధం
- March 10, 2018
అంజలి, శ్రీనివాసరెడ్డి కీలకపాత్రలో నటించిన మూవీ గీతాంజలి సూపర్ హిట్ అయింది.. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తీసేందుకు రంగం సిద్దమైంది.. ఈ మూవీని రాజ్ కిరణ్ దర్శకత్వం వహించగా , గీతాంజలి 2కి డైరెక్టర్ ను మార్చేశారు.. ఈ మూవీ ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కానున్నాడు.కోన సినీ కార్పొరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ నిర్మించే ఈ చిత్రంలో అంజలి, శ్రీనివాసరెడ్డిలో మళ్లీ నటించనున్నారు.. హర్రర్ జోనర్ లో ఉండే ఈ మూవీకి సంభందించి నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించనుంది..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి