అరుదైన ఘనత సాంధించిన ప్రిన్ప్ మహేష్
- April 26, 2018
ప్రిన్స్ మహేష్ బాబు ఓ అరుదైన ఘనత సాధించాడు.డిల్లీలోని ప్రఖ్యాత 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని మహేష్ బాబు తన ట్విటర్ ఖాత ద్వార వెల్లడించారు.ఇప్పటికే ఈ మ్యూజియంలో బాలీవుడ్, హాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్లతో పాటు బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బొమ్మలు 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో ఇప్పటికే కొలువు తీరాయి.తాజాగా మహేష్ వారి జాబితాలో చేరిపోయాడు.
తాజా వార్తలు
- బాసర సరస్వతి అమ్మవారి ఆలయ సమీపంలో పేలుడు శబ్దాలు..
- యూకేని భయపెడుతున్న ‘100 రోజుల దగ్గు’..
- 100 మంది దుబాయ్ డ్రైవర్లకు 50,000 దిర్హామ్ల జరిమానా
- మస్కట్ విమానాశ్రయంలో ఫ్రీ జోన్ ఏర్పాటుకు ఒప్పందం
- ప్రముఖ 'హిడెన్' బీచ్ తాత్కాలికంగా మూసివేత
- అబ్దల్లిలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు ఈజిప్టు ప్రవాసులు మృతి
- సైబర్ సెక్యూరిటీలో గ్లోబల్ సహకారానికి బహ్రెయిన్ పిలుపు
- సేవల్లో నిర్లక్ష్యం.. అనేక ఉమ్రా కంపెనీల లైసెన్స్లు రద్దు
- కర్ణాటకలో ఘోర ప్రమాదం..కారు చెరువులో పడి నలుగురు మృతి
- కేసీఆర్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి