ఇయర్ ఆఫ్ జాయెద్ ఎ380 ఎయిర్క్రాఫ్ట్ ప్రారంభించిన ఎతిహాద్ ఎయిర్ వేస్
- April 30, 2018అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఛైర్మన్ షేక్ తాయెబ్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 'ఇయర్ ఆఫ్ జాయెద్' ఎయిర్ బస్ ఎ380ని పరిశీలించారు. అబుదాబీలోని ఎతిహాద్ ఎయిర్వేస్ ఇంజనీరింగ్ ఫెసిలిటీస్లో ఈ విమానం కొలువుదీరింది. ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ ఛైర్మన్ మొహమ్మద్ ముబారక్ ఫదెల్ అల్ మజ్రోయి, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎతిహాద్ గ్రూప్ టోనీ డగ్లస్, అలాగే ఎతిహాద్ సీనియర్ లీడర్ షిప్ టీమ్ సభ్యులు, షేక్ తాయెబ్ వెంట వున్నారు. విజ్డమ్, రెస్పెక్ట్, సస్టెయినబిలిటీ, హ్యూమన్ డెవలప్మెంట్ అనే నాలుగు థీమ్స్తో ఇయర్ ఆఫ్ జాయెద్ నేపథ్యంలో ఎ380 ఎయిర్బస్ని ఈర్చిదిద్దారు. ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణీకులకు షేక్ జాయెద్కి సంబంధించి అనేక విశేషాలతో కూడిన స్వాగతం పలుకుతారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన