'సూదిలో దారం ఎక్కించాలని' సచిన్ కు అక్షయ్ ఛాలెంజ్
- September 18, 2018
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాస్టర్ సచిన్ తెందుల్కర్కు సూదిలోకి దారం ఎక్కించాలనే ఛాలెంజ్ విసిరారు. బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రం 'సుయీ ధాగా'. భారతీయ సంప్రదాయానికి ప్రతీకైన చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నప్పుడు తీసిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.'సుయీ ధాగా' ఛాలెంజ్ను నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పాల్గొనాల్సిందిగా సచిన్ తెందుల్కర్ను నామినేట్ చేస్తున్నాను' అని ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి