'అరవింద సమేత' కొత్త పోస్టర్ విడుదల
- October 09, 2018
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న 'అరవింద సమేత' చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రానికి థమన్ బాణీలు అందించారు. అక్టోబర్ 11 న ఈ సినిమా విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి