ఒమన్లో తనిఖీలు నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ
- December 24, 2019
మస్కట్: ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలపై తనిఖీలు నిర్వహించడం ద్వారా ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ భావిస్తోంది. ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ - ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చట్టానికి అనుగుణంగా, ప్రయాణీకుల్ని తరలించే ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు అలాగే గూడ్స్ తరలించే ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలూ, ఇండవిడ్యువల్స్, కంపెనీస్పై చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేందుకు వీలుగా ఫ్రేమ్వర్క్ సిద్ధం చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ మేరకు ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఓనర్స్కి మినిస్ట్రీ ఆహ్వానం పలికింది. ఎలాంటి ఉల్లంఘనలకు తావివ్వకుండా రెగ్యులేషన్స్పై అవగాహన కలిగి వుండాలనీ, సనద్ ఆఫీసులు లేదా అమ్మాన్ పోస్ట్ వంటి వాటి ద్వారా రెగ్యులేషన్స్ని ఇతర వివరాల్నీ తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







