ఫోర్జరీ: ముగ్గురు ఆసియా వలసదారుల అరెస్ట్
- February 27, 2020
యూ.ఏ.ఈ:ముగ్గురు ఆసియా వలసదారులు డాక్యుమెంట్లను అలాగే ఐడీ కార్డుల్ని ఫోర్జరీ చేస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షార్జా క్రిమినల్ కోర్టు ముందు వీరిని పోలీసులు హాజరు పరిచారు. సిఐడి అధికారులు, తమకు అందించిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా, నిందితుల బండారం బయటపడింది. అల్ ఘువైర్ సౌక్లోని ఓ ఇంట్లో నిందితులు ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మొదటి నిందితడి అరెస్ట్ తర్వాత పోలీసులకు ఈ రాకెట్కి సంబంధించి మరింత సమాచారం లభించింది. దాంతో, మరో ఇద్దరు నిందితుల్ని షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. మార్చి 23వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







