వదంతులను నమ్మవద్దు : హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
- February 27, 2020
హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని, వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ వీడియోల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్య ఉన్న 100కు ఫోన్ చేయాలని సూచించారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన సీపీ అంజనీ కుమార్, స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







