ఆమ్నెస్టీ కేంద్రాలకి మహ్బౌలా రెసిడెన్సీ ఉల్లంఘనుల తరలింపు
- April 28, 2020
కువైట్:మహబౌలా ప్రాంతానికి చెందిన రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని జ్లీబ్ మరియు ఫర్వానియాల్లో ఏర్పాటు చేసిన ఆమ్నెస్టీ సెంటర్స్కి తరలించారు. స్వదేశాలకి వారిని పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కువైట్ ప్రభుత్వం ప్రసాదించిన క్షమాభిక్షను పొందేందుకు మహ్బౌలా ప్రాంతానికి చెందిన చాలామంది పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







