ముసాఫా శానిటేషన్ రెండో ఫేజ్ ప్రారంభం
- May 16, 2020
అబుధాబి: కరోనా వైరస్ నేపథ్యంలో ముసాఫా ప్రాంతంలో రెండో దశ శానిటేషన్ అలాగే కోవిడ్-19 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, సంబంధిత శాఖలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫస్ట్ ఫేజ్ క్యాంపెయిన్ విజయవంతంగా సాగడంతో, రెండో ఫేజ్ని కూడా అదే నిబద్ధతతో పూర్తి చేయనున్నారు. ఎంపిక చేసిన బ్లాకుల్లో నివసిస్తున్నవారు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







