ఏడుగురు వలసదారుల అరెస్ట్
- May 23, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఏడుగురు వలసదారుల్ని అరెస్ట్ చేసింది. కోవిడ్-19పై పోరు కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ఏడుగురు వలసదారుల్ని విలాయత్ ఆఫ్ ఖురాయత్లో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విలాయత్ ఆఫ్ కురాయత్లో మరో ముగ్గురు వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







