తెలంగాణలో 10 కరోనా మరణాలు
- June 06, 2020
హైదరాబాద్:తెలంగాణ లో గడిచిన గంటల్లో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3496కు పెరిగింది. అలాగే, ఒక్కరోజే 10 మంది మృతిచెందారు.ఈరోజు నమోదైన కేసుల్లో 152 కేసులు కేవలం GHMC పరిధిలోనే నమోదయ్యాయి.ఈరోజు చనిపోయిన వారితో కలిపి ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 123కు పెరిగింది.తెలంగాణలో మొత్తం 1,710 మంది డిశ్చార్జ్ కాగా 1,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి 10, మేడ్చల్ 18, నిర్మల్ 5, యాదాద్రి 5, మహబూబ్నగర్లో 4 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు జగిత్యాల, నాగర్కర్నూల్లో రెండేసి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మహబూబాబాద్, వికారాబాద్, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







