విదేశీ ప్రయాణాలు మానుకోండి..పౌరులు, నివాసితులకు కువైట్ సూచన
- July 11, 2020
కువైట్ సిటీ:విదేశీ ప్రయాణాలపై పౌరులు, నివాసితులకు కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలు మానుకుంటేనే మంచిదని ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా తీవ్రత పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో అనవసర ప్రయాణాలతో కోరి ప్రమాదంలో పడొద్దని హితువు పలికింది. ప్రయాణ సమయంలో కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు సూచనలు చేసింది. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా విదేశీ ప్రయాణాలను మానుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







