కోవిడ్ 19: 678 పాజిటివ్ కేసులు, 627 రికవరీలు
- September 16, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కొత్తగా 678 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎవరూ ప్రాణాలుకోల్పోలేదు. మొత్తం 11,840 టెస్టులు నిర్వహించారు. కాగా, 11 మంది వలస కార్మికులు కరోనా బారిన పడ్డారు. యాక్టివ్ కేసులకు సంబంధించి 564 మంది కాంటాక్ట్లకు కరోనా పాజిటివ్గా తేలింది. కాగా, 627 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,599గా వుంది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







