ఆన్లైన్ రూమర్స్పై సౌదీ అరేబియా హెచ్చరిక
- September 17, 2020
రియాద్:సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రూమర్స్, తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా వుండాలని సౌదీ అథారిటీస్ సూచించడం జరిగింది. అలాగే, ఎవరైతే వీటిని ప్రచారంలోకి తీసుకొస్తారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఐదేళ్ళ జైలు శిక్ష అలాగే 3 సౌదీ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంటుంది గనుక, ఫేక్ ప్రచారం జోలికి ఎవరూ వెళ్ళరాదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచచరించింది. కేవలం అధికారిక వర్గాల ద్వారా అందే సమాచారాన్ని మాత్రమే గుర్తించాలని ఈ సందర్భంగా సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్కి అథారిటీస్ సూచించాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!







