వలసదారుల నుంచి తక్కువ మొత్తంలోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు వసూలు
- August 31, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వెల్లడైన సమాచారం ప్రకారం 2020-21 సంవత్సరానికిగాను వలసదారుల నుంచి వసూలు చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫీజు 87.1 మిలియన్ కువైటీ దినార్స్. అంచనాల కంటే ఇది 20.8 శాతం తక్కువ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 110 మిలియన్ కువైటీ దినార్లను వసూలు చేయాలని అంచనా వేసింది. 2019-20 సంవత్సరానికి 107 మిలియన్ కువైటీ దినార్లు వసూలయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో చోటు చేసుకున్న క్యాన్సిలేషన్ల నేపథ్యంలోనే ఇలా జరిగి వుంటుందని అథారిటీస్ అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







