షార్జాలో బయటపడ్డ అతి పెద్ద విగ్రహం...
- December 07, 2021
షార్జా: ఒకటో శతాబ్దం (AD) నాటి కళాఖండం ఒకటి షార్జాలోని మలిహాలో గుర్తించారు. ఈ కళాఖండానికి డేగ రెక్కలు, సింహం తల, గోళ్ళతో కూడిన భారీ పక్షి పాదం కలిగి ఉంది. ఈ పౌరాణిక జీవి కాంస్య విగ్రహం రోమన్ సామ్రాజ్యం కాలం నాటిదిగా గుర్తించారు. ఆ కాలంలో మలిహా తో ఇతర రాజ్యాల మధ్య జరిగిన వ్యాపార సంబంధాల ఉనికిని ఈ విగ్రహం తెలియజేస్తుందని పురావస్తు శాఖ డిపార్ట్ మెంట్ కు చెందిన పరిశోధకులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..