ఫైనాన్షియల్ ఫ్రాడ్ యూనిట్స్ ఏర్పాటుకి అటార్నీ జనరల్ ఆదేశం
- December 22, 2021
రియాద్: అటార్నీ జనరల్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ సౌద్ అల్ ముజాబ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన విచారణ నిమిత్తం ప్రత్యేకమైన యూనిట్స్ ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తులు అలాగే సమాజానికి హాని కలిగించే ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం మోపడమే ఈ యూనిట్స్ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది. ఆర్థిక నేరాలకు సంబంధించి నిపుణులు ఈ యూనిట్స్లో వుంటారు. దేశం వెలుపల నుంచి జరిపే ఆర్థిక నేరాలపైనా ఈ నిపుణులు నిఘా పెడతారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..