మహిళా సిబ్బందితో పనిచేస్తోన్న ప్రత్యేక కోర్టుని సందర్శించిన జస్టిస్ మినిస్టర్
- December 30, 2021
దమ్మామ్: సౌదీ జస్టిస్ మినిస్టర్, దమ్మామ్లో మహిళా సిబ్బందితో పనిచేస్తోన్న పర్సనల్ స్టేటస్ కోర్టుని సందర్శించి, తనిఖీ చేశారు. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా అయిన వాలిద్ బిన్ మొహమ్మద్ అల్ సమాని, జ్యుడీషియల్ ఛాంబర్ అలాగే సంబంధిత విభాగాల్లో మహిళలకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. దమ్మామ్ కోర్టుని నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి