తెలంగాణ కరోనా బులిటెన్..
- January 12, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 90,021 కరోనా పరీక్షలు చేయగా.. 2,319 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,00,094కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,047కు చేరింది.గడిచిన 24 గంటల్లో 474 మంది కోలుకున్నారు.దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,77,708కు చేరాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి