పెట్రోల్ బంక్ పేలుడులో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ మృతి
- January 17, 2022
అబుధాబి: మూడు ఆయిల్ ట్యాంకర్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరోపక్క, అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మరో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి వల్లే ఈ ఘటనలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్తానీ వున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అడ్నాక్ స్టోరేజీ ట్యాంకర్ల వద్ద ముసాఫా ఐసిఎడి 3 పెట్రోలియం ట్యాంకర్ల వద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ అధికారులు మరిన్ని వివరాల కోసం సంబంధిత యూఏఈ ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి