మనీలాండరింగ్ నిందితుల నుండి SR2 బిలియన్లు జప్తు
- January 31, 2022
రియాద్: మనీలాండరింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ దాదాపు SR2 బిలియన్లను జప్తు చేసింది. ఆర్థిక నేరాలపై న్యాయస్థానం ప్రాథమిక తీర్పును అనుసరించి ఈ మొత్తాన్ని సీజ్ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని ఒక అధికారి తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో సంపాదించిన మొత్తాన్ని కంపెనీల ముసుగులో దేశం దాటించిన నిందితుల దగ్గర నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేశారు. విదేశాలకు బదిలీ చేసిన దానితో సమానమైన మొత్తాన్ని జప్తు చేయడంతోపాటు ఈ నేరాల్లో పాల్గొన్న వాణిజ్య సంస్థల నుంచి మొత్తం SR100 మిలియన్ల జరిమానా విధించారు. జైలు శిక్ష తర్వాత నిందితులను సౌదీ అరేబియా నుంచి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..