పాకిస్థాన్లో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని ఆదేశించిన కింగ్ సల్మాన్
- August 26, 2022
రియాద్: పాకిస్తాన్లో $1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని రాజు సల్మాన్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక సమాచారం వెలువడింది.
సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు అతని పాకిస్తాన్ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ మధ్య టెలిఫోన్ కాల్ సందర్భంగా ఈ ఆదేశాలకు సంబంధించిన విషయాలను బయటకు వచ్చాయి.
పాక్ మాజీ అధ్యక్షుడు భుట్టో జర్దారీ ట్విట్టర్లో పేర్కొంటూ, సౌదీ అరేబియా పాకిస్తాన్లో పెట్టుబడులను పెట్టడాన్ని తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు.
సౌదీ అరేబియా అందించే అన్ని రకాల సహాయాన్ని ఎంతో విలువైనదిగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







