135 కుటుంబాలకు మున్సిపల్ ఫీజు తగ్గింపు
- September 18, 2022
మనామా: అద్దె ఇళ్లలో నివసిస్తున్న 135 బహ్రెయిన్ కుటుంబాలకు ఆగస్టు నెల మున్సిపల్ ఫీజును తగ్గించారు. ఈ మేరకు మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న పౌరులకు భవిష్యత్తులో రుసుము చెల్లించకుండా లేదా వారు చెల్లించని అప్పులను మినహాయించడం ద్వారా పౌరులందరికీ మంచి జీవనాన్ని అందించాలనే హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నిర్ణయం మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి నాసర్ అల్ ముబారక్ తెలిపారు. పౌరుల ఆకాంక్షలను సాధించడానికి క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాలకు అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు అల్ ముబారక్ పేర్కొన్నారు. పౌరుల అవసరాలు, జీవన పరిస్థితులకు అనుగుణంగా పురపాలక రుసుములను తగ్గించడం ద్వారా పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని అల్ ముబారక్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత







