దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులు ప్రారంభం
- October 07, 2022
కువైట్: దర్వాజాత్ అల్-అబ్దుల్ రజాక్ టన్నెల్ మరమ్మతు పనులను పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్రారంభించింది. పబ్లిక్ వర్క్స్ మంత్రి, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అలీ అల్-మౌసా మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అలీ అల్-మౌసా మాట్లాడుతూ.. తనిఖీ, పరీక్షలు, టన్నెల్ బాడీ కోసం కాంక్రీట్ పనులు, ఇన్సులేషన్ లేయర్లను తొలగించడం, యాంకర్ ప్లాట్ఫారమ్లను మార్చడం వంటి పనులు పూర్తి కావడానికి 90 రోజులు పట్టవచ్చన్నారు. కువైట్ నగరం నడిబొడ్డున ఉన్న టన్నెల్ సొరంగంలో పగుళ్లు కనిపించడంతో సుమారు రెండు సంవత్సరాల కిందట అధికారులు దీన్ని మూసివేశారు.
తాజా వార్తలు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్







