ఒమన్ 52వ నేషనల్ డే: ధోఫర్లో ఘనంగా సైనిక కవాతు
- November 19, 2022
సలాలా: ఒమన్ 52వ గ్లోరియస్ నేషనల్ డే సందర్భంగా ధోఫర్ గవర్నరేట్లోని అల్ నాస్ర్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన సైనిక కవాతుకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO), రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ (RAFO), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO), రాయల్ గార్డ్ ఆఫ్ ఒమన్ (RGO), సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ యూనిట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ (ROP), మౌంటెడ్ మిలిటరీ, ఫిరాక్ ఫోర్సెస్ నిర్వహించిన మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..