భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్లకు కొత్త రాయబారులను నియమించిన అమీర్
- January 23, 2023
దోహా: భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్లకు కొత్త రాయబారులను అమీర్ హెచ్హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ నియమించారు. ఈ మేరకు అమీరీ ఉత్తర్వులను జారీ చేశారు. మొహమ్మద్ హసన్ జాబర్ అల్ జబర్ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు ప్లీనిపోటెన్షియరీగా నియమించారు. మలేషియాలో సలాహ్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ సోరూర్ను ప్లీనిపోటెన్షియరీగా అంబాసిడర్గా నియమించారు. అహ్మద్ సాద్ నాసర్ అబ్దుల్లా అల్ హుమైదీని రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పీన్స్కు ప్లీనిపోటెన్షియరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD







