$100,000 గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- April 05, 2023
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ రాఫిల్ డ్రా ‘ది బిగ్ క్యాష్ టికెట్’లో భాగంగా భారతీయ ప్రవాస భారతీయుడు జియో టెక్కినియాత్ జాకబ్ అదృష్ట విజేతగా నిలిచి $100,000 గెలుచుకున్నాడు. సోమవారం జరిగిన రాఫిల్ డ్రా లో విజేతను ప్రకటించారు. ఈ మేరకు మస్కట్ డ్యూటీ ఫ్రీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో విజేతను ప్రకటించి అభినందించారు. గత నెలలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణీకుల కోసం మస్కట్ డ్యూటీ ఫ్రీ డ్రాను ప్రారంభించింది. ఆసక్తిగల ప్రయాణికులు పాల్గొని తమ గెలుపు అవకాశాలను పెంచుకోవడానికి..ఎక్కువ సంఖ్యలో రాఫిల్ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి www.muscatdutyfree.com ని క్లిక్ చేయడం ద్వారా డ్రాలో ప్రవేశించవచ్చు. ఆన్లైన్లో రెండు రాఫెల్ టిక్కెట్ల కొనుగోలుపై 10 శాతం తగ్గింపు కూడా ఉందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







