కీలక రహదారి పై ప్రమాదం. ట్రాఫిక్ అలెర్ట్ జారీ
- August 26, 2023
యూఏఈ: దుబాయ్ లో కీలకమైన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని కోరారు. అధికార యంత్రాంగం ట్విటర్ ద్వారా నివాసితులకు తెలియజేసింది. ఉమ్ సుఖీమ్ వంతెన తర్వాత అల్ ఖైల్ స్ట్రీట్లో ప్రమాదం జరిగింది. ఈ వంతెనపై ప్రయాణ సాగించే వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు అనుసరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







