సెలవుల కోసం వెళ్తుండగా ప్రవాస భారతీయుడు మృతి..!
- July 27, 2024
కువైట్: కువైట్కు చెందిన భారతీయ జాతీయుడు జార్జ్ ఫిలిప్.. సెలవుల కోసం తన స్వస్థలానికి వెళుతుండగా మరణించాడు. ఆయనకు 66 ఏళ్లు. జార్జ్ గురువారం సెలవుపై కువైట్ నుంచి కేరళలోని తన స్వస్థలానికి వెళ్లాడు. అధికారుల కథనం ప్రకారం, అతను తన ఇంటికి వెళ్తుండగా కుప్పకూలిపోయాడు. అతడికి భార్య సరసు, పిల్లలు ఎమిల్ జార్జ్, నిమిల్, రేష్మ ఉన్నారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







