వాయనాడ్కు అండగా తెలంగాణ ప్రభుత్వం
- August 02, 2024
హైదరాబాద్: వాయనాడ్ బాధితులకు అండగా...కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో జరిగిన విపత్తుతో మరణించిన కుటుంబాలకు మంత్రి మండలి పూర్తిస్థాయిలో అండగా నిలవాలని నిర్ణయించింది. ఆర్థికంగా చేయూతనివ్వ డంతోపాటు బాధితులను అన్నివిధాల ఆదుకోవాలని నిర్ణయించింది.మృతుల కుటుంబాలకు మండలిలో సంతాపం తెలిపిన మంత్రి..చరిత్రలో ఎప్పుడూ జరగనంత విధంగా వాయనాడ్ లో మట్టిపెల్లలు విరిగిపడి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వారికి అండగా నిలబడి ఇతోధికంగా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి మండలి భావించిందని పేర్కొన్నారు. భారీగా ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన అన్ని చర్యలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన చేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి