గంజాయి మత్తులో కారుకు నిప్పు..రిటైర్డ్ వ్యక్తికి శిక్ష..!
- August 02, 2024
మనామా: పదవీ విరమణ చేసిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కారుకు నిప్పంటించినందుకు, గంజాయిని కలిగి ఉన్నందుకు క్రిమినల్ కోర్టు శిక్ష విధించనుంది. కోర్టు తీర్పు విచారణను ఆగస్టు 12కి షెడ్యూల్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితుడు మరొక వ్యక్తికి చెందిన కారుకు నిప్పు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. సదరు వ్యక్తి కారుకు నిప్పు పెట్టి పారిపోయినట్టు గుర్తించి, అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ అతను ఆ సమయంలో గంజాయి మత్తులో ఉన్నాడని వైద్య పరీక్షలో తేలింది. ఆగస్టు 12న కోర్టు తుది తీర్పును వెలువరించనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి