కువైట్ లో భద్రతా తనిఖీలు.. పలువురి అరెస్టు..!!
- October 11, 2024
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో భద్రతా తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన అనేక మందిని అరెస్టు చేసింది. ప్రచారం సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన 21 మందిని, అసాధారణ స్థితిలో ఉన్న 6 మందిని, పరారీలో ఉన్న 74 మందిని, రెసిడెన్సీ గడువు ముగిసిన 55 మందిని అరెస్టు చేసింది. అదేవిధంగా 1359 ట్రాఫిక్ ఉల్లంఘనలను కూడా జారీ చేసినట్టు వెల్లడించారు. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ పర్యవేక్షణలో తనిఖీ ప్రచాచాలు జరుగుతున్నాయి. ఇందుదలో రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్, ట్రాఫిక్ పెట్రోల్స్, రెస్క్యూ, పబ్లిక్ సెక్యూరిటీ, స్పెషల్ ఫోర్సెస్ ప్రచారంలో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి