పాఠశాల పై వైమానిక దాడి..28 మంది దుర్మరణం!
- October 17, 2024
గాజా: గాజా వర్సెస్ ఇజ్రాయిల్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ రెండు ప్రాంతాల మధ్య గొడవల కారణంగా సామాన్య ప్రజలు చాలా మంది మరణించారు.అయితే తాజాగా ఇజ్రాయిల్ చేసిన పనికి.. గాజాకు చెందిన 28 మంది దుర్మరణం చెందారు.ఈ సంఘటన గురువారం రోజున రాత్రి ఈ చోటు చేసుకుంది.
ఉత్తర గాజాలో ఉన్న ఓ పాఠశాల భవనంపై...ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది.ఈ ఘటనలో ఏకంగా 15 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారట.ఇక ఈ సంఘటనలో.. మరో 10 నుంచి 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు.వారిని ఆసుపత్రికి తరలించారు.ఇక గాజాలోని... హుస్సేని అనే స్కూల్ వద్ద కూడా కాల్పులు జరిపారు ఇజ్రాయిల్ మూకలు.ఈ సంఘటనలో దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయట.దీంతో గాజా వణికిపోతోంది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- తెలంగాణ: త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా #ArriveAlive రోడ్డు భద్రతా కార్యక్రమం ప్రారంభం
- IBPC వార్షిక అవార్డుల షెడ్యూల్ విడుదల..!!
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!







