కువైట్ లో అంతర్జాతీయ 'ఫుట్బాల్ ఫర్ పీస్' కార్యక్రమం..!!
- December 07, 2024
కువైట్: కువైట్ లో వచ్చే ఫిబ్రవరిలో అంతర్జాతీయ (ఫుట్బాల్ ఫర్ పీస్ ఇన్ కువైట్ - ల్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ పీస్) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.కువైట్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (KRCS), ఐక్యరాజ్యసమితి సహకారంతో మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా దేశాల రాయబారులు పాల్గొన్నారు. కువైట్, మానవతా దౌత్యాన్ని వ్యాప్తి చేయడం, క్రీడల ద్వారా ప్రజలను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ట్రస్టీల బోర్డు చైర్పర్సన్, అల్నోవైర్ ఇనిషియేటివ్ ఛైర్పర్సన్ షేఖా ఇంతిసార్ సేలం అల్-అలీ అల్-సబా తెలిపారు.ఇండియాతోపాటు ఇటలీ, పాలస్తీనా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఈజిప్ట్, ఆర్మేనియా దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







