కార్గో షిప్లో మెడికల్ ఎమర్జెన్సీ..ఇద్దరు వ్యక్తులను రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- December 09, 2024
షార్జా: కార్గో షిప్లో ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తులను యూఏఈ నేషనల్ గార్డ్ లోని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. షార్జాలోని అల్ హమ్రియా ఓడరేవుకు 6.5 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉండగా, ఈ ఘటన జరిగింది. అత్యవసర నివేదిక అందిన తర్వాత, నౌకను గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ గ్రూప్తో సమన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు నేషనల్ గార్డ్ తెలిపింది. షిప్ లో గాయపడిన వారిని సురక్షితంగా ఓడరేవుకు తరలించారు. గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం నేషనల్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి