ర్యాలీలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు: కువైట్

- December 10, 2024 , by Maagulf
ర్యాలీలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు: కువైట్

కువైట్: అనుమతి లేని ఎలాంటి ర్యాలీలలో పాల్గొనే ప్రవాసులపై కఠినమైన విధానాలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరింది.  ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ట్రాఫిక్ రద్దీకి దారితీయవచ్చని వెల్లడించింది.  ప్రజలకు ఇబ్బంది కలిగించే అటువంటి మార్చ్‌లలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇది భద్రతా ఉపకరణాలతో సమన్వయం చేసుకోవడం, ప్రజా వ్యవస్థకు అనుగుణంగా ఉండటం, కమ్యూనిటీ భద్రతను పరిరక్షించడంలో అందరూ సహకరించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com