గ్లోబల్ విలేజ్కు..17 దేశాల నుండి 33 క్యామెల్ ట్రెక్కర్లు..!!
- December 10, 2024
యూఏఈ: యూఏఈలో వార్షిక 'క్యామెల్ ట్రెక్' 11వ ఎడిషన్ జరుగుతోంది. 17 దేశాల నుండి 33 మంది ట్రెక్కర్లు ఎమిరేట్స్లోని ఎడారి గుండా 680 కి.మీ ప్రయాణానికి బయలుదేరారు. అబుదాబిలోని 'ఎంప్టీ క్వార్టర్'లో అరడ నుండి బయలుదేరి, ట్రెక్కర్లు డిసెంబర్ 21న గ్లోబల్ విలేజ్లో తమ చివరి గమ్యస్థానానికి చేరుకుంటారు.
ట్రెక్కర్లు ఎడారిలో 13 రోజులు ఎడారి ఇసుక గుండా ప్రయాణిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ బెడౌయిన్ పాత మార్గాలలో థ్రిల్లింగ్ సాహసాలతో గమ్యానికి చేరుకుంటారు. హమ్దాన్ బిన్ మొహమ్మద్ హెరిటేజ్ సెంటర్ (HHC) CEO అబ్దుల్లా హమ్దాన్ బిన్ దాల్మూక్ ఒంటె కారవాన్కు నాయకత్వం వహిస్తున్నారు. క్యామెల్ కారవాన్ యూఏఈ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి