యూఏఈలో మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు Dh4.1 మిలియన్ ఫైన్..!!
- July 08, 2025
యూఏఈ: మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ (AML/CFT) నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) Dh4.1 మిలియన్ల ఆర్థిక జరిమానా విధించింది. మూడు కంపెనీలు అవసరమైన AML/CFT విధానాలను పాటించలేదని తమ దర్యాప్తులో తేలిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.
యూఏఈ ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, సమగ్రతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అన్ని ఎక్స్ఛేంజ్ హౌస్లు చట్టాలు, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







