యూఏఈలో మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు Dh4.1 మిలియన్ ఫైన్..!!
- July 08, 2025
యూఏఈ: మనీలాండరింగ్ నిరోధక, ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్ (AML/CFT) నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మూడు మనీ ఎక్స్ఛేంజ్ సంస్థలకు యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) Dh4.1 మిలియన్ల ఆర్థిక జరిమానా విధించింది. మూడు కంపెనీలు అవసరమైన AML/CFT విధానాలను పాటించలేదని తమ దర్యాప్తులో తేలిందని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది.
యూఏఈ ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, సమగ్రతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అన్ని ఎక్స్ఛేంజ్ హౌస్లు చట్టాలు, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







