స్కూల్ ఫీజుల పాలసీ 2026ని ఆవిష్కరించిన ఖతార్..!!
- June 11, 2026
దోహా: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపు అమల్లోకి వచ్చే ముందు తల్లిదండ్రులకు 18 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలని విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ల కోసం 'స్కూల్ ఫీజుల పాలసీ 2026' (School Fees Policy 2026) మొదటి వెర్షన్ను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది.
ప్రైవేట్ విద్యా రంగంలో మొదటిసారిగా.. ఫీజు పెంపునకు ముందు తల్లిదండ్రులకు ఒకటిన్నర సంవత్సరాల గ్రేస్ పీరియడ్ లభిస్తుందని ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ రానియా మహమ్మద్ తెలిపారు. దీనివల్ల వారు తమ ఆర్థిక ఏర్పాట్లు చేసుకోవడానికి లేదా వేరే పాఠశాలకు మారడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫీజు పెంపు అభ్యర్థనను పరిశీలించేటప్పుడు ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక పనితీరు మరియు ప్రైవేట్ పాఠశాల విద్యాపరమైన పనితీరును పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







