జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- July 07, 2026
జకార్తా: భారత ప్రధాని జకార్తా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఒక దేశాధినేత మరో దేశాధినేతను స్వయంగా విమానాశ్రయంలో ఆహ్వానించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ, "జకార్తాకు చేరుకున్నాను. విమానాశ్రయానికి స్వయంగా వచ్చి నాకు స్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గారి ఆత్మీయత నన్ను ఎంతో కదిలించింది. వారి ఈ ఆతిథ్యం భారత్–ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి ప్రతీక" అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







