'కింగ్ ఆఫ్ ఆగ్రోహ' మహారాజా అగ్రసేన్ పోస్టల్స్టాంప్ విడుదల
- October 01, 2016
'కింగ్ ఆఫ్ ఆగ్రోహ'.. మహారాజ అగ్రసేన్ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరిట మాల్దీవుల్లో ప్రతేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ పోస్టల్స్టాంప్ విడుదల ద్వారా భారత్, మాల్దీవుల మధ్యనున్న వ్యాపార సంబంధాలు బలపడతాయని ఆకాంక్షించారు. 1976లోనే భారత్లో మహారాజ అగ్రసేన్ పేరిట స్టాంప్ విడుదలైంది. అగర్వాల్, అగ్రహారి వంటి 17పైగా కులాల పుట్టుకకు, ఉత్తర భారతదేశంలో వాణిజ్య నగరంగా ఆగ్రోహ పేరు ప్రఖ్యాతలు పొందటానికి మహారాజ అగ్రసేన్ ఆద్యుడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్, క్రిస్టోఫర్ కొలంబస్, చార్లెస్ డార్విన్, వాలెంటినా తెరిస్కోవా వంటి ప్రముఖుల పోస్టల్ స్టాంప్లకు కల్పించిన గౌరవం మహారాజ అగ్రసేన్కు కల్పించామని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







