ఈ నెల 17లోగా ఆధార్తో అనుసంధానం చేసుకోండి
- October 07, 2016
'స్కాలర్షిప్' అర్హత సాధించిన విద్యార్థులకు పరీక్షల విభాగం సూచన
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా తమ బ్యాంకు అకౌంట్లను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఆధార్తో అనుసంధానం చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు తమ ఆధార్ నంబర్ను పూర్తి వివరాలతో [email protected]
మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు.
మెరిట్ స్కాలర్షిప్కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను తమ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







