దుబాయ్ లో ఎత్తయిన టవర్ నిర్మాణ పనులు ప్రారంభo..
- October 12, 2016
దుబాయ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించారు. దుబారులోని పేరొందిన బుర్జు ఖలీఫా కంటే ఎత్తులో దీన్ని నిర్మించనున్నారు. 2020 నాటికి దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దుబారు ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బుర్జు ఖలీఫా 829.8 మీటర్ల ఎత్తు (2722 అడుగు లు) ఉంటుంది. ప్రస్తుతం నిర్మించబోయే ఆకాశహర్మ్యం వెయ్యి మీటర్ల (3,281 అడుగులు ) ఎత్తు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దీన్ని స్పానిష్-స్విస్ ఆర్కిటెక్ట్ శాంటియాగో డిజైన్ చేశారు. ఈ టవర్ నిర్మాణానికి 1.23 బిలియన్ డాలర్లు ( రూ.8,218 కోట్లు ) ఖర్చయ్యే అవకాశం ఉందని ఎమ్మార్ సంస్థ చైర్మన్ ముహ్మద్ అలబ్బార్ తెలిపారు.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









