హీరో గా నటించాలని ఉంది త్రివిక్రమ్ దర్శకత్వం లో
- March 20, 2017
చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న ఇతడు తాజాగా తిరుమల వెంకటేశుడిని దర్శించుకున్నాడు..
ఈ సందర్భాంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చాలా సంతోషిస్తాను, హీరో గా నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయకి చెప్పేశారు. మరి ఆయన కోరికను విన్న మన దర్శకులు ఏం చేస్తారో చూడాలి. ఇటీవల అభినేత్రి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభుదేవా , తమన్నా లు, సోను సూద్ లు ఈ మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!
- సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్..సీఐ నాగరాజు అరెస్ట్
- దుబాయ్లో అద్దెదారులకు ఊరట.. ‘ఫ్లెక్సీ రెంట్’ పథకం ప్రారంభం







