హీరో గా నటించాలని ఉంది త్రివిక్రమ్ దర్శకత్వం లో
- March 20, 2017
చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న ఇతడు తాజాగా తిరుమల వెంకటేశుడిని దర్శించుకున్నాడు..
ఈ సందర్భాంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చాలా సంతోషిస్తాను, హీరో గా నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయకి చెప్పేశారు. మరి ఆయన కోరికను విన్న మన దర్శకులు ఏం చేస్తారో చూడాలి. ఇటీవల అభినేత్రి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభుదేవా , తమన్నా లు, సోను సూద్ లు ఈ మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం







