హీరో గా నటించాలని ఉంది త్రివిక్రమ్ దర్శకత్వం లో
- March 20, 2017
చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న ఇతడు తాజాగా తిరుమల వెంకటేశుడిని దర్శించుకున్నాడు..
ఈ సందర్భాంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చాలా సంతోషిస్తాను, హీరో గా నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయకి చెప్పేశారు. మరి ఆయన కోరికను విన్న మన దర్శకులు ఏం చేస్తారో చూడాలి. ఇటీవల అభినేత్రి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రభుదేవా , తమన్నా లు, సోను సూద్ లు ఈ మూవీ లో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- 'KHDA' ని సందర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తెలంగాణ: ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు పదోన్నతి
- కొత్త మెట్రో లైన్ నిర్మాణాన్ని ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం
- రూ.102 కోట్ల కేసులో రన్యాకు ఊరట
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!









