భాగ్యనగరంలో ప్రవేశపెట్టిన హెలీ టూరిజం
- April 30, 2017
హైదరాబాద్ పర్యాటక రంగానికి మరిన్ని హంగులు దిద్దేందుకు పర్యాటక శాఖ హెలీ టూరిజంను అందుబాటులోకి తీసుకువచ్చింది. వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకునే భాగ్యనగరవాసుల కోసం జాయ్ రైడ్ టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. హెలికాఫ్టర్లో పది నిమిషాల పాటు హైదరాబాద్ నగర అందాలను పర్యాటకులు వీక్షించవచ్చు.
తాజా వార్తలు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు







