సైహత్ దాడిలో కిడ్నాప్ గురైన పోలీసు మృతి
- April 30, 2017
ధమామ్: శుక్రవారం తుపాకీ చేతబట్టి ముసుగు ధరించిన ఒక అగంతకుని చేత కిడ్నప్ కు గురైన ఒక సౌదీ పోలీసు అధికారి మరణించినట్లు శనివారం భద్రతా వర్గాలు తెలిపారు.అల్ జహ్రాని శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా తూర్పున ఖ్ఆతిఫ్ లో సాయిహత్ మరియు అల్-జష్ మధ్య ఒక కాఫి షాప్ వద్ద ముసుగు చేసిన ముష్కరుల చేత కిడ్నాప్ కు గురయ్యారు. కిడ్నప్ సమయంలో పౌరులను లక్ష్యంగా చేసుకొని వారు కాల్పులు జరిపారు. కిడ్నాప్ కు గురైన అల్-జహ్రాని శనివారం మరణించినట్లు నిర్ధారించబడింది. తూర్పు ప్రావిన్స్ పోలీసు శాఖ ప్రతినిధి కల్నల్ జియాద్ అల్-రికాటి మాట్లాడుతూ, ఈ సంఘటనలో తీవ్రవాద సంబంధాలు ఉన్నాయని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









