సైహత్ దాడిలో కిడ్నాప్ గురైన పోలీసు మృతి
- April 30, 2017
ధమామ్: శుక్రవారం తుపాకీ చేతబట్టి ముసుగు ధరించిన ఒక అగంతకుని చేత కిడ్నప్ కు గురైన ఒక సౌదీ పోలీసు అధికారి మరణించినట్లు శనివారం భద్రతా వర్గాలు తెలిపారు.అల్ జహ్రాని శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా తూర్పున ఖ్ఆతిఫ్ లో సాయిహత్ మరియు అల్-జష్ మధ్య ఒక కాఫి షాప్ వద్ద ముసుగు చేసిన ముష్కరుల చేత కిడ్నాప్ కు గురయ్యారు. కిడ్నప్ సమయంలో పౌరులను లక్ష్యంగా చేసుకొని వారు కాల్పులు జరిపారు. కిడ్నాప్ కు గురైన అల్-జహ్రాని శనివారం మరణించినట్లు నిర్ధారించబడింది. తూర్పు ప్రావిన్స్ పోలీసు శాఖ ప్రతినిధి కల్నల్ జియాద్ అల్-రికాటి మాట్లాడుతూ, ఈ సంఘటనలో తీవ్రవాద సంబంధాలు ఉన్నాయని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ
- యాంటి పేపర్ లీక్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
- ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన కువైట్..
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి







