ప్రభుత్వ సంస్థల్ని తూలనాడితే భారీగా జరీమానాలు

- August 20, 2017 , by Maagulf
ప్రభుత్వ సంస్థల్ని తూలనాడితే భారీగా జరీమానాలు

రియాద్‌: ప్రభుత్వ సంస్థల్ని విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో ఎవరైనా చెలరేగిపోతే, భారీగా జరీమానాలు, అలాగే జైలు శిక్షని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లీగల్‌ అడ్వయిజర్‌ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదేళ్ళకు మించకుండా జైలు శిక్ష, 800,000 సౌదీ రియాల్స్‌ మించకుండా జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుంది గనుక ప్రభుత్వ సంస్థలపై సోషల్‌ మీడియాలో తూలనాడే ముందు అప్రమత్తంగా ఉండాలని లీగల్‌ అడ్వయిజర్‌ హెచ్చరిస్తున్నారు. దేశ ప్రయోజనాల రీత్యా సోషల్‌ మీడియా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com