ప్రభుత్వ సంస్థల్ని తూలనాడితే భారీగా జరీమానాలు
- August 20, 2017
రియాద్: ప్రభుత్వ సంస్థల్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఎవరైనా చెలరేగిపోతే, భారీగా జరీమానాలు, అలాగే జైలు శిక్షని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. లీగల్ అడ్వయిజర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదేళ్ళకు మించకుండా జైలు శిక్ష, 800,000 సౌదీ రియాల్స్ మించకుండా జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుంది గనుక ప్రభుత్వ సంస్థలపై సోషల్ మీడియాలో తూలనాడే ముందు అప్రమత్తంగా ఉండాలని లీగల్ అడ్వయిజర్ హెచ్చరిస్తున్నారు. దేశ ప్రయోజనాల రీత్యా సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









